Header Banner

పేద విద్యార్థులకు కార్పొరేట్ అవకాశాలు.. ఏ ఏ జిల్లాలో అంటే!

  Thu Jun 05, 2025 14:13        Education, Politics

పేద పిల్లలకు కార్పొరేట్(corporate) విద్యను చేరువ చేయడంలో విద్యా హక్కు చట్టం కీలకంగా మారుతోంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మొత్తం 1,689 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో గుంటూరు జిల్లాలో 1,149 మంది, పల్నాడులో 298, బాపట్లలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. ఎంపికైన పిల్లలు ఈ నెల 7 లోపు సంబంధిత పాఠశాలల్లో చేరాలని అధికారులు సూచించారు. ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల కోసం లాటరీ పద్ధతిలో ఎంపిక జరిపారు. 

 

ఇది కూడా చదవండిఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! రూట్లో రూ.5వేల కోట్లతోశ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైకాపా నేతల అత్యుత్సాహం.. పోలీసుల ఆగ్రహం వ్యక్తం! మంగళగిరిలో ఉద్రిక్తత..

 

ట్రంప్ సంచ నిర్ణయం.. విద్యాదౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రితెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..

 

యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?

 

ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరిందిబదిలీలు కూడా..!

 

వర్చువల్ సిస్టమ్వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్డేట్ లో లోపం!

 ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapradesh #corporate #education #appolitical #students #districts